వికారాబాద్ ఫారెస్ట్ లో నవంబర్ 1 నుండి దాదాపు మూడు వారాల పాటు చిత్రీకరణ చేయబోతున్నారట. దాంతో సినిమా దాదాపుగా పూర్తి అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ షెడ్యూల్ లో రానా.. సాయి పల్లవి.. ప్రియమణితో పాటు కీలక నటీనటులు పాల్గొనబోతున్నారు. ఈ సినిమా అంతా సవ్యంగా ఉంటే జనవరి లేదా ఫిబ్రవరిలో లేదంటే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ కోసం రానా చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు రాబోతున్నాడు. పెళ్లి తర్వాత రానా చేస్తున్న సినిమా ఇదే.
Thursday, October 15, 2020
రానా కూడా సెట్లో అడుగు పెట్టబోతున్నాడు
వికారాబాద్ ఫారెస్ట్ లో నవంబర్ 1 నుండి దాదాపు మూడు వారాల పాటు చిత్రీకరణ చేయబోతున్నారట. దాంతో సినిమా దాదాపుగా పూర్తి అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ షెడ్యూల్ లో రానా.. సాయి పల్లవి.. ప్రియమణితో పాటు కీలక నటీనటులు పాల్గొనబోతున్నారు. ఈ సినిమా అంతా సవ్యంగా ఉంటే జనవరి లేదా ఫిబ్రవరిలో లేదంటే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ కోసం రానా చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు రాబోతున్నాడు. పెళ్లి తర్వాత రానా చేస్తున్న సినిమా ఇదే.
Subscribe to:
Post Comments (Atom)
ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...

-
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...
-
నిజామాబాద్, జనవరి 03 ( ప్రజా జాగృతి విలేఖరి) : ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ ...
-
బీఆర్ ఎస్ కు మునిసిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు చౌటుప్పల్, ప్రజాజాగృతి, డిసెంబర్ 12 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పా...
No comments:
Post a Comment