జాతీయ నృత్య కళా సమ్మేళనం - 2022 లో పేరిణి లో తన అద్భుత అభినయం ద్వారా జాతీయ నాట్య కుసుమం అనే అవార్డును గెలుచుకున్న మన Oxford HIGH school 9th క్లాస్ స్టూడెంట్ కుమారి దోంతుల వైష్ణవి కి, తన యొక్క గురువు గారికి మరియు తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు. 2022 ను ఇంత ఘనంగా ప్రారంభించి OXFORD HIGH SCHOOL తో పాటు యావత్ నిజామాబాద్ కె వన్నె తెచ్చి విద్య పుస్తకాల్లోనే కాదు, నీ కాలి గజ్జెల సవ్వడిలో కూడా ఉంది అని నిరూపించిన కుమారి వైష్ణవి కి నా ప్రత్యేక శుభాకాంక్షలు.. - పేర్ని రవి
Subscribe to:
Post Comments (Atom)
ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...

-
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...
-
నిజామాబాద్, జనవరి 03 ( ప్రజా జాగృతి విలేఖరి) : ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ ...
-
బీఆర్ ఎస్ కు మునిసిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు చౌటుప్పల్, ప్రజాజాగృతి, డిసెంబర్ 12 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పా...
No comments:
Post a Comment